top of page

🌾🤩 రైతులకు అదిరే గుడ్ న్యూస్.. అకౌంట్లలోకి డబ్బులు! 🌾📈

👍 రైతులకు శుభవార్త. పీఎం కిసాన్ స్కీమ్‌లో చేరిన వారికి గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. అదిరే ప్రకటన చేసింది. దీని వల్ల అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లోకి ఒక రోజు ముందుగానే డబ్బులు వచ్చి చేరనున్నాయి.

💰🌟🤔ఎలా అని అనుకుంటున్నారా? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే. పీఎం కిసాన్ స్కీమ్ కింద మోదీ సర్కార్ త్వరలోనే రైతుల బ్యాంక్ అకౌంట్లలోకి డబ్బులు జమ చేయనుంది. ఈ డబ్బులు ముందుగానే ఇప్పుడు రైతులకు అందనున్నాయి. 💰🏦📅 సాధారంగా అయితే కేంద్ర ప్రభుత్వం జూలై 28న పీఎం కిసాన్ స్కీమ్ కింద రూ. 2 వేలు రైతుల బ్యాంక్ ఖాతాలల్లో క్రెడిట్ చేయాల్సి ఉంది. ప్రధాని మోదీ రాజస్థాన్‌లోని ఒక కార్యక్రమంలో ఈ డబ్బులును విడుదల చేయనున్నారు. 🎉💳🌐 పీఎం ఈవెంట్స్ వెబ్‌సైట్ ప్రకారం చూస్తే.. జూలై 28న పీఎం కిసాన్ స్కీమ్ డబ్బులు వస్తాయని తెలుస్తోంది. అయితే ఇప్పుడు పీఎం కిసాన్ డబ్బులు ఒక రోజు ముందుగానే రావొచ్చని తెలుస్తోంది. అంటే జూలై 27నే అకౌంట్లోకి డబ్బులు రానున్నాయి. 📅💰🐄 అగ్రికల్చర్ ఇండియా ట్విట్టర్ హ్యాండిల్ మాత్రం పీఎం కిసాన్ డబ్బులు ఒక రుజు ముందుగా వస్తాయని తెలియజేస్తోంది. ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ట్విట్‌ను రీట్వీట్ చేసింది. ఇందులో పీఎం కిసాన్ స్కీమ్ డబ్బులు జూలై 27న వస్తాయని ఉంది. అంటే ఒక రోజు ముందే అన్నదాతలకు డబ్బులు అందనున్నాయి. 🐄💰💡 కాగా ఈ రెండు తారీఖులలో ఏ రోజున రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు వస్తాయో చూడాల్సి ఉంది. ఏదేమైనా ఈ నెలలోనే అన్నదాతలకు రూ. 2 వేలు లభించనున్నాయి. దీని వల్ల దాదాపు 8.5 కోట్ల మంది రైతులకు ప్రయోజనం కలుగుతుందని చెప్పుకోవచ్చు. 💰📅

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page