top of page

గోడుకొండ్లలో భారీ మోసం: మనీష్ రెడ్డి అరెస్ట్ #GodukondalScam



గోడుకొండల్ (వీ.టి.నగర్ మాల్), జులై 8 (ది క్రైమ్ న్యూస్): మనీష్ రెడ్డి, ఆయన తండ్రి సంజయ్ రెడ్డి, పెట్టుబడులకు అధిక లాభాలు వాగ్దానం చేసి ₹50 కోట్లు మోసం చేశారు. చింతపల్లిలో "మనీ ఎంటర్ప్రైజెస్" పేరుతో కార్యాలయం పెట్టి ప్రజలను ఆకర్షించారు. ఏజెంట్లను ఉద్దేశించి కార్లు, ఇళ్లు, జీతాలు ఇచ్చి చింతపల్లి, హైదరాబాద్, పరిసర ప్రాంతాల నుండి డబ్బు సేకరించారు. 7 నెలలుగా వడ్డీ చెల్లించకపోవడంతో బాధితులు నిలదీయగా, మనీష్ పోలీసులకు లొంగిపోయాడు, తన వద్ద డబ్బు లేవని చెప్పాడు.


నాలుగు సంవత్సరాలుగా ₹50 కోట్లు మోసం చేశారు. చింతపల్లిలో "మనీ ఎంటర్ప్రైజెస్" పేరుతో ప్రజలను ఆకర్షించి, ఏజెంట్ల ద్వారా డబ్బు సేకరించారు. 7 నెలలుగా వడ్డీ చెల్లించకపోవడంతో బాధితులు నిలదీయగా, మనీష్ పోలీసులకు లొంగిపోయాడు, తన వద్ద డబ్బు లేవని చెప్పాడు.

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page