top of page

ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్..జగనన్న విద్యా దీవెన..లైవ్ వీడియో

సంక్షేమ పథకాల పంపిణీలో మరింత స్పీడ్‌ పెంచుతున్నారు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.

సంక్షేమ పథకాల పంపిణీలో మరింత స్పీడ్‌ పెంచుతున్నారు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. ఈ క్రమంలోనే.. ఏపీ విద్యార్థులకు శుభవార్త చెప్పారు. నేడు తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో పర్యటించనున్న ముఖ్యమంత్రి.. జగనన్న విద్యా దీవెన పథకం లబ్ధిదారుల ఖాతాల్లో బటన్‌ నొక్కి నగదు జమ చేయనున్నారు.



Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page