top of page

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 🚗🚜 ట్రాక్టర్‌ను ఢీకొన్న బస్సు.. 🚑 నలుగురు మృతి

🔴ప్రమాదంలో ట్రాక్టర్‌లో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు, స్థానికులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 🚓👮‍♂️ మృతులు పసలురు శ్రీరాములు, నాగార్జున, చిన్న తిప్పయ్య, కుమ్మర శ్రీనివాస్‌లుగా గుర్తించారు.

మృతులంతా గుత్తి మండలం మామిడూరుకు చెందిన వారిగా గుర్తించారు. 🌾 ఓ రైస్ మిల్లు నుంచి ట్రాక్టర్ లోకి బియ్యం బస్తాలు వేసుకుని... 🚜🌾 తిరిగి గుత్తి వైపు వెళ్తుండగా.. దేశంలో రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. 🚗🛣️ వాహనదారుల నిర్లక్ష్యం, ఓవర్‌టెక్‌, అతి వేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం తదితర కారణాల వల్ల రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుని ఎందరో బలవుతున్నారు. 🚦🚗 🆘 ఇక తాజాగా శనివారం ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అనంతపుంర జిల్లా గార్లదిన్నె మండలం కల్లూరు వద్ద జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. 🕊️🛤️ ట్రాక్టర్ ను అతివేగంతో ప్రైవేట్ ట్రావెల్ వోల్వో బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. 🚑🚍 ప్రమాదంలో ట్రాక్టర్‌లో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. 🚒🚨 విషయం తెలుసుకున్న పోలీసులు, స్థానికులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 👩‍✈️👨‍✈️ మృతులు పసలురు శ్రీరాములు, నాగార్జున, చిన్న తిప్పయ్య, కుమ్మర శ్రీనివాస్‌లుగా గుర్తించారు. 🙌 మృతులంతా గుత్తి మండలం మామిడూరుకు చెందిన వారిగా గుర్తించారు. 🚌🌾 కాగా, ఓ రైస్ మిల్లు నుంచి ట్రాక్టర్ లోకి బియ్యం బస్తాలు వేసుకుని… 🚜🌾 తిరిగి గుత్తి వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 🚑🚍 అతి వేగంగా వోల్వో బస్సు ఢీకొనడంతో బియ్యం బస్తాలు సైతం రోడ్డు దాటి ఎగిరిపడ్డాయి. 🚦🚍 బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళుతుండగా అతివేగంతో ఓల్వో బస్సు ఢీకొనటంతో రోడ్డు ప్రమాదం జరిగినట్లు చెబుతున్న స్థానికులు. 

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page