top of page

వాహనదారులూ ఇది మీకోసమే! 🚗

వేసవి మొదలవడంతో వాహనదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సైబరాబాద్ పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. వెహికిల్లోని టైర్లలో సరైన మోతాదులో గాలి లేకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతాయని సైబరాబాద్ పోలీసులు ఓ ఫొటోను షేర్ చేశారు. ఉష్ణోగ్రతలు పెరగడంతో టైర్లు పేలిపోయే అవకాశం ఉందని, వాహనాన్ని నడిపే సమయంలో టైర్లలో గాలిని చెక్ చేయాలని సూచిస్తున్నారు. 🌬️🚦



bottom of page