డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఇండియన్ మువీ ‘ది ఎలిఫెంట్ విష్పరర్స్’ ఆస్కార్ అవార్డు గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ డాక్యుమెంటరీ డైరెక్టర్ కార్తికి గోంజాల్వెస్ తాజాగా వివాదాల్లో చిక్కుకున్నారు.
డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఇండియన్ మువీ ‘ది ఎలిఫెంట్ విష్పరర్స్’ ఆస్కార్ అవార్డు గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ డాక్యుమెంటరీ డైరెక్టర్ కార్తికి గోంజాల్వెస్ తాజాగా వివాదాల్లో చిక్కుకున్నారు. 🗣️ తమిళనాడుకు చెందిన బెల్లీ, బొమ్మన్ దంపతులు ఆమెకు రూ.2 కోట్ల లీగల్ నోటీసులు పంపించారు. 📄 తమిళనాడు ముదుమలై రిజర్వ్ ఫారెస్ట్లో ఏనుగుల సంరక్షకులుగా పనిచేస్తున్న బెల్లీ, బొమ్మన్ దంపతుల యథార్థ గాథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారని వారు పేర్కొన్నారు. 🎥 పరిహారంగా రూ. 2 కోట్లు చెల్లించాలంటూ నోటిస్లో పేర్కొన్నారు. 📜 ఈ సినిమా తీసే సమయంలో తమకు ఆర్థిక సాయం చేస్తానని దర్శకురాలు కార్తికి గోంజాల్వెస్ చెప్పినట్లు వెల్లడించారు. 🗨️ ఇప్పుడు ఇచ్చిన మాట తప్పారని బెల్లీ, బొమ్మన్ దంపతులు నోటీస్లో పేర్కొన్నారు. 📄💬
Comentarios