top of page

మోజు తీరిపోయిందని మేడమ్ తో పాటు కొడుకును కూడా ?


ఏడాది క్రితం మహారాష్ట్ర సరిహద్దులోని సిద్ధాపూర్ గ్రామం సమీపంలోని బావిలో దొరికిన వివాహిత మహిళతో సహ బాలుడి శవాల జంట హత్యల కేసును ఛేదించడంలోర్ణ కర్ణాటక పోలీసులు విజయం సాధించారు. ఫేస్‌బుక్‌లో పరిచయమైన యువకుడి కోసం వెతుక్కుంటు వెళ్లిన ఆంటీతో పాటు ఆమె కొడుకును హత్య చేసిన ప్రియుడు చేతులు దులుపుకుని ఇంతకాలం తప్పించుకున్నాడు. ఫేస్ బుక్ ఆంటీతో మోజు తీర్చుకున్న ప్రియుడు ఆమెతో శారీరక సుఖం అనుభవించాడు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆంటీ దగ్గర డబ్బులు తీసుకుని ఖర్చు పెట్టుకుంటూ ఎంజాయ్ చేసిన ప్రియుడు ఆమెను సుఖపెట్టి అతను సుఖపడ్డాడు. ఆంటీ మీద మోజు తీర్చుకున్న ప్రియుడు ఆమెను వదిలించుకున్నాడు. అయితే ప్రియుడి మోజులో పడిపోయిన ఆంటీ భర్తను, కుటుంబ సభ్యులను వదిలేసి అతని కోసం వెళ్లింది. అయితే ఆంటీతో పాటు ఆమె కొడుకును ప్రియుడే హత్య చేశాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. ఏడాది కిందట జరిగిన జంట హత్యల కేసును ఛేదించిన కర్ణాటకలోని విజయపుర పోలీసులు విజయపురకు చెందిన ఆంటీ ప్రియుడు సాగర్ నాయక్‌ అలియాస్ సాగర్ అనే యువకుడిని అరెస్టు చేశారు. ఫేస్ బుక్ ఆంటీతో ఆ యువకుడు నడిపిన ప్రేమాయణంతో పాటు అతని స్కెచ్ తెలుసుకున్న పోలీసులు హడలిపోయారు. మోజు తీర్చుకున్న తరువాత ఆంటీతో పాటు ఆమె కొడుకును హత్య చేసి జంట హత్యల కేసు నుంచి ప్రియుడు తప్పించుకున్న తీరుతో పోలీసులు బిత్తరపోయారు.

bottom of page