top of page

రాష్ట్ర వ్యాప్తంగా 49 కేంద్రాల్లో కౌంటింగ్..8 గంటల నుంచి ప్రారంభం..🗳️🕗

తెలంగాణ అంతటా పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని.. 3కోట్ల 26లక్షల ఓట్లు కాగా పురుషుల కంటే మహిళల ఓట్లు ఎక్కువ ఉన్నాయని వెల్లడించారు. 👫👭

దేవరకద్రలో 10మంది ఉన్నా పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. 🏫 పలు పోలింగ్ కేంద్రాల్లో EVM ల మార్పిడి జరిగిందని.. ఆయా పార్టీ ఎజెంట్ల మధ్యనే స్ట్రాంగ్ రూమ్ కి తరలింపు జరిగిందని తెలిపారు. 🚪🔐 పోలింగ్ పై స్క్రూటినీ శుక్రవారం ఉదయం నుంచి జరుగుతుందన్నారు. ⏰ కౌంటింగ్ కేంద్రాల్లో మూడంచెల భద్రత ఉంటుందని.. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద 40 కేంద్ర కంపెనీల బలగాలు భద్రతలో ఉన్నాయన్నారు. 🏢🛡️ కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఎక్కువ పోలింగ్ శాతం నమోదు అయిందన్నారు. 📋

లెక్కింపు జరిగిన కూడా మళ్ళీ రెండు సార్లు EVM లు లెక్కిస్తారన్నారు. 🔍 ప్రతీ రౌండ్ కు సమయం పడుతుంది.. ECI నిబంధనల ప్రకారం జరుగుతుందని వివరించారు. 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లతో కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. 8.30 నిమిషాల నుంచి EVM ల లెక్కింపు ఉంటుందని.. ప్రతి టేబుల్ కు 5 గురు ఉంటారు.. కౌంటింగ్ కోసం పూర్తిగా సిద్ధం అవుతున్నమన్నారు. 📊✨


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page