top of page

🟠 బీసీ ఆత్మగౌరవ సభలో మోదీ కీలక వ్యాఖ్యలు..

🏛️ తెలంగాణలో ప్రధాని మోదీ సభతో ఎన్నికల శంఖారావం పూరించబోతుంది బీజేపీ. 🗳️ హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో సాయంత్రం 5 గంటల 30 నిముషాలకు జరిగే ఓబీసీ ఆత్మగౌరవ సభకు హాజరుకానున్నారు మోదీ. 🙌

ఈ వేదికపై బీసీలకు వరాలు కురిపిస్తారని తెలుస్తోంది. 🧐 ఇప్పటికే బీసీ సీఎం నినాదం ఎత్తుకున్న బీజేపీ.. ఈ సభతో బీసీలను ఆకట్టుకోవాలని భావిస్తోంది. 💪 ప్రధానితో పాటు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా ఈ సభలో పాల్గొంటారు. 🎉 సభకు లక్ష మందిని తరలించే ఏర్పాట్లు చేశారు నేతలు. 🚗 ఎల్బీ స్టేడియంలో ప్రధాన మంత్రి బహిరంగ సభ ఉండడంతో నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు నిర్వహించారు. 🚦 బషీర్ బాగ్ నుంచి, ఏఆర్ పెట్రోల్ పంపు నుంచి, గన్ ఫౌండ్రీ నుంచి ఎల్బీ స్టేడియం వైపు వెళ్లే వాహనాలను దారి మళ్లించారు. 🚗🚦 రాత్రి పది గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. 🕚🌙


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page