top of page

🌼 అధికారమే లక్ష్యంగా కమలం..🌻 బీజేపీ 🐘 జనగర్జన సభలో అమిత్ షా..

🌱 తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కమలం 🌸 పార్టీ 🚩 వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే పలుమార్లు తెలంగాణలో పర్యటించిన భారతీయ జనతా పార్టీ 🚩

అగ్రనేతలు.. ఇప్పుడు రెండో దశ ప్రచారం 🚀 మొదలు పెట్టబోతున్నారు. శుక్రవారం సూర్యాపేట సభలో 🏛️ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా 🗣️ పాల్గొంటారు. అయితే.. ఫస్ట్‌ లిస్ట్‌ రిలీజ్‌తో 📋 అసంతృప్తి 🙁 గురైన నేతలతో అమిత్‌ షా 🗨️ మాట్లాడతారా 🎙️ లేదా అన్నది ఆసక్తిగా 🤔 మారుతోంది. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు 🕓 సూర్యాపేట బీజేపీ ఎన్నికల 🗳️ ప్రచార 📢 బహిరంగ 🌞 సభ జరగనుంది. 🎉


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page