top of page

ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్🏏✨

ఉప్పల్ స్టేడియంలో జరిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్‌ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన జట్టుగా సన్‌రైజర్స్ సరికొత్త రికార్డు సృష్టించింది. 278 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ముంబై ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5  వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసి ఓటమిపాలైంది. ముంబై ఇండియన్స్‌ బ్యాటర్లు రోహిత్ శర్మ 26 పరుగులు, ఇషాన్ కిషన్ 34, నమన్ ధీర్క్ 30, తిలక్ వర్మక్ 64 పరుగులు, హార్దిక్ పాండ్యా 24, టిమ్ డేవిడ్ 42, రొమారియో షెపర్డ్ 15 పరుగులు చేసారు. 🏏

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page