top of page

శాక్రిఫైజ్ స్టార్ సునిశిత్ ని చితకబాదిన రాంచరణ్ ఫ్యాన్స్..

శాక్రిఫైజ్ స్టార్ గా యూట్యూబ్ లో పాపులర్ అయిన సునిశిత్ మరోసారి వార్తల్లో నిలిచాడు. వార్తల్లో నిలవడం కాదు.. రాంచరణ్ ఫ్యాన్స్ తో చావుదెబ్బలు తిన్నాడు. సెలెబ్రిటీల గురించి నోటికిచ్చింది వాగుతూ పాపులారిటీ పొందిన సునిశిత్.. నోరు అదుపులో లేకపోవడంతో పలుమార్లు వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే.




















శాక్రిఫైజ్ స్టార్ గా యూట్యూబ్ లో పాపులర్ అయిన సునిశిత్ మరోసారి వార్తల్లో నిలిచాడు. వార్తల్లో నిలవడం కాదు.. రాంచరణ్ ఫ్యాన్స్ తో చావుదెబ్బలు తిన్నాడు. సెలెబ్రిటీల గురించి నోటికిచ్చింది వాగుతూ పాపులారిటీ పొందిన సునిశిత్.. నోరు అదుపులో లేకపోవడంతో పలుమార్లు వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. పోలీస్ కేసులు కూడా సునిశిత్ పై నమోదయ్యాయి. అయినా సునిశిత్ తీరు మారలేదు. గతంలో లావణ్య త్రిపాఠి, రకుల్ లాంటి హీరోయిన్లపై సునిశిత్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. వారితో ప్రేమలో ఉన్నట్లు.. వారు తనకు బాగా క్లోజ్ అయినట్లు బిల్డప్ కొట్టాడు. అయితే దేనికైనా ఒక హద్దు ఉంటుంది అన్నట్లుగా.. సునిశిత్ కాంట్రవర్సీ వ్యాఖ్యలు హద్దులు దాటాయి.రీసెంట్ గా సునిశిత్ రాంచరణ్ సతీమణి ఉపాసనని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఓ ఇంటర్వ్యూలో ఉపాసనని కించపరిచేలా పర్సనల్ కామెంట్స్ చేశాడు. సునిశిత్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 'ఉపాసన నాకు ఫ్రెండ్. మేమిద్దరం గోవాకి లాంగ్ డ్రైవ్ వెళ్ళాం. ఉపాసనకు ఒక ఎలెక్ట్రిక్ కారు ఉంది. ఆ కారులో మేమిద్దరం గోవా వెళ్లాం.


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page