top of page

కోడుకు లేని సమయంలో ఎంజాయ్..

నేటి కాలంలో వివాహేతర సంబంధాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. భర్తలకు తెలియకుండా భార్యలు.. భార్యలకు తెలియకుండా భర్తలు ఇలాంటి సంబంధాలు పెట్టుకుని పచ్చని సంసారంలో చిచ్చు పెట్టుకుంటున్నారు. ఇటీవల మధ్యప్రదేశ్‌లో జరిగిన ఓ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

నేటి కాలంలో వివాహేతర సంబంధాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. భర్తలకు తెలియకుండా భార్యలు.. భార్యలకు తెలియకుండా భర్తలు ఇలాంటి సంబంధాలు పెట్టుకుని పచ్చని సంసారంలో చిచ్చు పెట్టుకుంటున్నారు. ఇటీవల మధ్యప్రదేశ్‌లో జరిగిన ఓ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సొంత కోడలిపైనే మనసు పడ్డ మామ.. కొడుకు చేతిలో అతి కిరాతంగా చంపబడ్డాడు. వివరాల్లోకి వెళ్తే భూత్ బంధాని గ్రామానికి చెందిన దరోగ్ సింగ్ అనే వ్యక్తి కొడుకు సంజయ్ ధుర్వేలో కలిసి ఉంటున్నాడు. అయితే సంజయ్‌కు గతంలో ఓ యువతితో వివాహం జరిగింది. అప్పటి నుంచి ముగ్గురు కలిసి ఉండేవారు. కొడుకు రోజూ ఉదయం పనికి వెళ్లి సాయంత్రానికి తిరిగి ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలోనే అందంగా ఉండే కోడలిపై మామ కన్నుపడింది. ఆమెపై మనుసు పడ్డాడు. కొన్నాళ్లకు కోడలు సైతం మామపై ఇష్టం పెంచుకుంది. ఇక కొడుకు లేని సమయంలో తండ్రి కోడలితో కలిసి ఆనందంగా గడిపేవాడు. అయితే కొన్నాళ్ల తర్వాత తండ్రి, భార్యపై సంజయ్‌కు అనుమానం వచ్చింది. చివరికి వారిపై నిఘా పెట్టాడు. తండ్రికి భార్యతో అక్రమ సంబంధం ఉందని తెలుసుకుని కోపంతో రగిలిపోయాడు. ఇక తండ్రిని ఎలా అయినా చంపాలని ప్లాన్ చేసిన సంజయ్.. దరోగ్‌తో మాట్లాడాలని ఓ చోటుకు తీసుకెళ్లాడు. అక్కడికి వెళ్లాక అక్రమ సంబంధం విషయమై తండ్రిని ప్రశ్నించగా ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలైంది. దీంతో క్షణికావేశంలో ఉన్న కొడుకు తన తండ్రిని అతికిరాతంగా హత్య చేశాడు. ఇంకో విషయం ఏంటంటే ఈ విషయం తెలుసుకున్న భార్య ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page