top of page

తన నేరమే తన ప్రాణం తీసింది.. ఓల్డ్ సిటీలో రౌడీషీటర్ దారుణ హత్య.. 😥కారణం ఇదే..

పేద ప్రజల్ని వేధించి వ్యాపారవేతల్ని బ్లాక్మెయిల్ చేయడం అమాయకుల్ని పై దాడులు చేసి డబ్బులు లాక్కోవడం మృతుడి వృత్తి.  వేధింపులు భరించ లేక ప్రజలు అతని ఇంట్లో వారికి ఫిర్యాదులు చేశారు. 👥 ప్రజా ప్రతినిధికి కంప్లైంట్లు ఇచ్చారు. ✉️ ఫలితం దక్కకపోవడంతో చేసేదేమీ లేక అత్యంత దారుణంగా హత్య చేసి చంపేసిన ఘటనలో నిందితులని పోలీసులు మీడియా ముందు హాజరుపరిచారు. 🚔

పేద ప్రజల్ని వేధించి వ్యాపారవేతల్ని బ్లాక్మెయిల్ చేయడం అమాయకులపై దాడులు చేసి డబ్బులు లాక్కోవడం మృతుడి వృత్తి. 💰వేధింపులు భరించలేక ప్రజలు అతని ఇంట్లో వారికి ఫిర్యాదులు చేశారు. 📝 ప్రజా ప్రతినిధికి కంప్లైంట్లు ఇచ్చారు.🗣️ఫలితం దక్కకపోవడంతో చేసేదేమీ లేక అత్యంత దారుణంగా హత్య చేసి చంపేసిన ఘటనలో నిందితులను పోలీసులు మీడియా ముందు హాజరుపరిచారు. 🚓 అనంతరం రిమాండ్‎కు తరలించారు. 🏛️ ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. 📹📼 వీటిని చూసిన ప్రజలు ఒక్కసారిగా కంగుతిన్నారు. 👀🤨 ఈ ఘటన వెనుక మృతుడు చేసిన అరాచకాలు అన్ని ఇన్ని కావు. 💔🕊️ ఈ నెల19 తెల్లవారు జామున ఐ ఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. 📅👮‍♂️ రౌడీ షీటర్ మహమ్మద్ తారిక్ అలీ(39)తో పాటు ఈ హత్య కేసులో మరో 8 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. 👥🚓 వీరిలో ఒక బాలుడు కూడా ఉన్నాడు. 👦🔒 నిందితుల నుంచి నాలుగు కత్తులు.. 🔪🔪🔪🔪 ఐదు సెల్ ఫోన్లు.. 📱మూడు బైక్ లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు పోలీసులు. 🏍️🏍️

ఐ ఎస్ సదన్ పోలీస్ స్టేషన్ కి సంబంధించిన ఈ కేసు వివరాలను సౌత్ ఈస్ట్ డీసీపీ రోహిత్ రాజ్ వెల్లడించారు. 📑👮‍♂️ స్థానికంగా అక్రమ రేషన్ బియ్యం వ్యాపారం చేస్తున్న నిందితులను మృతుడు తారిక్ అలీ ప్రతి నెల లక్ష రూపాయలు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేసినట్లు తెలిపారు. 💰📧 ఇవ్వకుంటే పోలీసులకు పట్టించి వ్యాపారాలు మూసివేయిస్తానని బెదిరించినట్లు వివరించారు. 💼

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page