top of page

కామారెడ్డిలో భారీ ర్యాలీతో వెళ్లి రేవంత్ రెడ్డి నామినేషన్.. 🚗👥📢

మిగిలింది మూడే మూడు గంటలు.. నామినేషన్ల కౌంట్‌డౌన్‌ చివరి దశకు చేరింది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల గడువు ముగుస్తుంది. నవంబర్‌ 13న నామినేషన్ల పరిశీలన ఉంటుంది.

నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ నవంబర్‌ 15. ఈ నెల 30న పోలింగ్‌, డిసెంబర్‌ 3న ఓట్ల లెక్కింపు ఉంటుంది. మరోవైపు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కామారెడ్డి స్థానానికి నామినేషన్ వేశారు. కొండగల్, కామారెడ్డి రెండు చోట్ల రేవంత్ పోటీ చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌కు పోటీగా కామారెడ్డి బరిలో దిగారు రేవంత్. 🎉🗳️👥


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page