top of page

🎮🎬 రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ షూటింగ్ ఇప్పట్లో మొదలవ్వడం కష్టమేనా..?

📅🗓️ గేమ్ ఛేంజర్ కొత్త షెడ్యూల్ ఎలాగూ ఇప్పట్లో మొదలయ్యేలా కనిపించడం లేదు.. ఆర్టిస్టుల డేట్స్ లేక అనుకున్న దానికంటే ఆలస్యమయ్యేలా కనిపిస్తుంది. 🎨🎭

దాంతో ఖాళీగా ఉండటం ఎందుకని యాడ్స్‌కు టైమ్ ఇచ్చేస్తున్నారు రామ్ చరణ్. 🕒🌆 అందుకే ముంబైకి వెళ్లిపోయారు.. 🌃🚶‍♂️ అక్కడే సిద్ధి వినాయక ఆలయంలో అయ్యప్ప మాల తీసేసారు చరణ్. 🙏🌿 ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయిప్పుడు.

🕍 అయ్యప్ప మాల విసర్జన తర్వాత యాడ్ పనుల్లో బిజీ అయిపోయారు చరణ్. 🌴 ప్రస్తుతం ఓ యాడ్ షూట్ కోసమే ముంబై వెళ్లిన ఈయన.. 🚁 అక్కడే కెప్టెన్ కూల్ ఎమ్మెస్ ధోనీని కలిసారు. 🏏🚁

🎬 ఈ ఇద్దరూ కలిసే ఓ కమర్షియల్‌లో కనిపించబోతున్నారు. 📽️🌟 ముందు నుంచి ధోనీ, చరణ్ మంచి ఫ్రెండ్స్. 👬👫 పదేళ్ల కిందే ఇద్దరూ కలిసి రెండు మూడు యాడ్స్ చేసారు.. 🎮📽️ తాజాగా మరోసారి ఇదే రిపీట్ అవుతుంది.

👟👕 కమర్షియల్ యాడ్ కోసం ట్రెండీ లుక్‌లోకి మారిపోయారు రామ్ చరణ్.. 🕶️👖 అలాగే ఎమ్మెస్ ధోనీ కూడా న్యూ లుక్‌లో కనిపిస్తున్నారు. 🧢👕 ఈ ఇద్దరూ కలిసి చేసే యాడ్ కోసం అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. 👏📽️ మరోవైపు గేమ్ ఛేంజర్ న్యూ షెడ్యూల్ అక్టోబర్ మూడో వారంలో మొదలు కానుంది. 🗓️🎬 ఇక బుచ్చిబాబు సినిమా డిసెంబర్ నుంచి సెట్స్‌పైకి రానుంది. 🎬👦🎭

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page