top of page

పుష్ప2 షూటింగ్ శరవేగంగా జరగుతున్న వేళ పిడుగులాంటి న్యూస్ బయటికి వచ్చింది.

పుష్ప2 షూటింగ్ శరవేగంగా జరగుతున్న వేళ.. ఉన్నట్టుండి పిడుగులాంటి న్యూస్ బయటికి వచ్చింది. ఈ మూవీ ఆర్టిస్టులు ప్రయాణిస్తున్న బస్‌కు ఘోర ప్రమాదం జరిగిందనే బ్రేకింగ్ న్యూస్ అందర్నీ ఒక్క సారిగా షాకయ్యేలా చేసింది. ఎస్‌ ! పుష్ప2 షూటింగ్ ముగించుకుని మారేడు మిల్లి నంచి హైదరాబాద్‌కు..


పుష్ప2 షూటింగ్ శరవేగంగా జరగుతున్న వేళ.. ఉన్నట్టుండి పిడుగులాంటి న్యూస్ బయటికి వచ్చింది. ఈ మూవీ ఆర్టిస్టులు ప్రయాణిస్తున్న బస్‌కు ఘోర ప్రమాదం జరిగిందనే బ్రేకింగ్ న్యూస్ అందర్నీ ఒక్క సారిగా షాకయ్యేలా చేసింది. ఎస్‌ ! పుష్ప2 షూటింగ్ ముగించుకుని మారేడు మిల్లి నంచి హైదరాబాద్‌కు.. మూవీ ఆర్టిస్టులు ఓ ప్రైవేట్‌ బస్సులో తిరిగి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వీరి ప్రయాణిస్తున్న బస్సు… అదుపు తప్పి నల్గొండ జిల్లా నార్కట్ పల్లి సమీపంలో ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. దీంతో ఈ బస్సులో ఉన్న ఆస్టిస్టుల్లో దాదాపు ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకుని క్షతగాత్రులను దగ్గర్లో ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాదం గురించి తెలుసుకుని పుష్ప2 మూవీ మేకర్స్ రంగంలోకి దిగారని.. గాయాలైన వారికి మెరుగైన వైద్యం అందించేలా ఏర్పాటు చేస్తున్నారని టాక్‌.



Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page