top of page
Shiva YT

‘మంత్రులకు ప్రధాని మోడీ కీలక సూచన.. కారణమిదే’ 🤔

‘బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో వివిధ ప్రాజెక్టులు, పథకాలకు ఆమోదం తెలపడం కంటే ముందు రామమందిరం గురించి చర్చ జరిగింది. 🏰

రామజన్మభూమి ఆలయం నిర్మాణం, బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠాపన ఘట్టాలు దిగ్విజయంగా పూర్తిచేసిన ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి కేంద్ర మంత్రులు అభినందనలు తెలియజేస్తూ ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 🎉 ఈ సమయంలో ప్రధాని భావోద్వేగానికి గురైనట్టు తెలిసింది. 🤯 దేశ ప్రజల 5 శతాబ్దాల కలను ప్రధాని మోదీ నెరవేర్చారని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కొనియాడారు. 🛡️ ఆలయ ప్రారంభంతో నవ శకం మొదలైందని, ఆ శకానికి మోదీ మార్గదర్శకుడని ఇతర మంత్రులు కొనియాడారు. 🏛️ ఈ సందర్భంగానే మోదీ అయోధ్యలో పరిస్థితుల గురించి చర్చిస్తూ మంత్రుల పర్యటన వాయిదా వేసుకోవాల్సిందిగా సూచించారు. 🌍’

bottom of page