top of page

దానగుణంలో నిజంగా కర్ణుడే.. కేరళ బాధితులకు ప్రభాస్ భారీ విరాళం..


వాయనాడ్ కొండచరియలు విరిగిపడిన నేపథ్యంలో పలువురు ప్రముఖులు సహాయ నిధికి విరాళాలు అందించారు. సూర్య, జ్యోతిక, కార్తీ రు. 50 లక్షలు, మమ్ముట్టి, ఆయన కొడుకు దుల్కర్ సల్మాన్ రు. 35 లక్షలు, మోహన్ లాల్ రు. 25 లక్షలు, కమల్ హాసన్ రు. 25 లక్షలు, ఫహద్ ఫాసిల్, నజ్రియా రు. 25 లక్షలు, టోవినో రు.25 లక్షలు, నయనతార రు.20 లక్షలు అందించారు. అలాగే విక్రమ్ రు.20 లక్షలు. శివన్ రూ. 20 లక్షలు, సౌబిన్ షాహిర్ రు.20 లక్షలు, రష్మిక మందన రు.10 లక్షలు, మంజు వారియర్, పెర్లీ మణి, రిమీ టామీ ఒక్కొక్కరిరు రూ. 5 లక్షలు, నవ్య నాయర్ రు. 1 లక్షలు ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించారు. ఇక ఇప్పుడు ప్రభాస్ రూ. 2 కోట్లు విరాళంగా అందించారు. దాంతో ఫ్యాన్స్ ప్రభాస్ మంచి మనసును మరోసారి కొనియాడుతున్నారు. రియల్ లైఫ్ లోనూ ప్రభాస్ కర్ణుడే అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.




Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page