top of page

🌆 యూపీఏ ప్రభుత్వం గుజరాత్‌లో ఎన్నో అడ్డంకులు సృష్టించింది...

🎙️ వైబ్రంట్ గుజరాత్‌ గ్లోబల్‌ సదస్సులో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. 📊 గుజరాత్ నుంచి వ్యాపారులు వలస వెళతారని చెబుతున్నారు.. 💰 గుజరాత్ పరువు తీసేందుకు కుట్ర పన్నారంటూ విరుచుకుపడ్డారు.

🏦 తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అప్పటి యూపీఏ ప్రభుత్వం నుంచి ఎలాంటి మద్దతు లభించలేదన్నారు. 📈 అభివృద్ధిలో అడ్డంకులు సృష్టించారని.. 🏗️ అయినప్పటికీ రాష్ట్రంలోకి పెట్టుబడులు వస్తూనే ఉన్నాయన్నారు. 🌄 ఇక్కడ ఒకప్పుడు కొంచెమే అభివృద్ధి కనిపించేదని.. 20 ఏళ్ల క్రితం తాను నాటిన విత్తనం.. 📊 నేడు పెద్దదిగా మారి మర్రి చెట్టుగా విస్తరించిందన్నారు. 🏭 వైబ్రెంట్ గుజరాత్ కేవలం బ్రాండింగ్ ఈవెంట్ కాదని.. ఇది ఒక కుటుంబ ఈవెంట్ అని పేర్కొన్నారు. 🌟 వైబ్రెంట్ గుజరాత్‌కు మొదట్లో చాలా తక్కువ మంది వచ్చేవారని అన్నారు. 🤝 అయితే ఇవాళ పెద్ద సంఖ్యలో ప్రతినిధులు వస్తున్నారని వివరించారు. 🌐 వైబ్రంట్ గుజరాత్ టైమ్ ఈవెంట్‌గా కాకుండా ఒక సంస్థగా మారిందని మోడీ పేర్కొన్నారు. 🌟 కాలం మారింది, కానీ ఒక్కటి మాత్రం మారలేదు. 🌱 ప్రతిసారీ వైబ్రంట్ గుజరాత్ విజయాలను సొంతంచేసుకుని.. ప్రపంచానికి చిహ్నంగా మారిందంటూ ఉదహరించారు. 🌍

תגובות


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page