top of page

ఓటీటీలోకి సూపర్ హిట్ సినిమా..

సాయిధరమ్ తేజ్, సంయుక్త మీనన్ హీరోహీరోయిన్లుగా దర్శకుడు కార్తీక్ దండు తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘విరూపాక్ష’. ఏప్రిల్ 21న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం భారీ హిట్‌ అందుకుంది.

సాయిధరమ్ తేజ్, సంయుక్త మీనన్ హీరోహీరోయిన్లుగా దర్శకుడు కార్తీక్ దండు తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘విరూపాక్ష’. ఏప్రిల్ 21న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం భారీ హిట్‌ అందుకుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌పై ఓ క్లారిటీ వచ్చేసింది. మే 21 నుంచి అందుబాటులో ఉంటుందని నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. ‘మూడో కన్నుతో మాత్రమే చూడగలిగే ఒక నిజం రాబోతోంది. మీరు చూడడానికి సిద్ధంకండి’ అని ట్వీట్ చేసింది.


Commentaires


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page