top of page

🚆 ఒడిశా రైలు దుర్ఘటన.. ఇంకా గుర్తించని 29 మృతదేహాలు.. 😢

🚄 రెండు నెలల క్రితం ఒడిశాలోని బహనాగా బజార్ రైల్వే స్టేషన్‌లో జరిగిన ట్రిపుల్ రైలు ప్రమాదం దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. 😢

🚀 DNA పరీక్ష ఫలితాల ఆధారంగా, మరో 52 మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించారు. 29మంది మృతదేహాలు ఇప్పటికీ గుర్తించలేదు. 😢 హక్కుదారుల డీఎన్‌ఏతో సరిపోలని మృతదేహాలను నిబంధనల ప్రకారం ఎవరికీ ఇవ్వబోమని చెప్పారు. 😢 ఈ మృతదేహాలను ఏం చేయాలనే దానిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రైల్వేలు నిర్ణయిస్తాయి. 😢 ఇందులో AIIMS భువనేశ్వర్‌కు ఎటువంటి జోక్యం లేదని చెప్పారు.. ఇది మృతదేహాలను భద్రపరచడానికి మాత్రమే కేటాయించబడింది అని పరిదా చెప్పారు. 😢

🚆 జార్ఖండ్‌కు చెందిన దినేష్ యాదవ్ (31), బీహార్‌కు చెందిన సురేష్ రే (23) మృతదేహాలను తీసుకోవడానికి వారి కుటుంబ సభ్యులు విముఖత వ్యక్తం చేయడంతో భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ జూలై 29న ఇద్దరు మృతదేహాలు దహనం చేసింది. 🔥😢


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page