top of page

🚁 బీజేపీ జనగర్జన సభ..మోదీ రాజ్యానికి ఎవరూ అడ్డురాలేరంటూ..🚁

🗳️ తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చిన వెంటనే మొదటిసారి అమిత్‌ షా రాష్ట్రానికి రావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.

ఇవాళ మధ్యాహ్నం అమిత్ షా ప్రత్యేక విమానంలో బేగంపేటకు చేరుకున్న ఆయన అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఆదిలాబాద్‌కు బయల్దేరి వెళ్లారు. 🛫 అక్కడ జరిగే జనగర్జన బహిరంగ సభలో అమిత్‌షా ప్రసంగిస్తారు. 🎤 బహిరంగ సభ అనంతరం ఆదిలాబాద్‌ నుంచి బయల్దేరి బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 🛬 అయితే సాయంత్రం శంషాబాద్‌లో అమిత్‌షా సభ నిర్వహించాలని తొలుత భావించారు. 🌆 ఈ సభ రద్దు అయింది. ❌ దీనికి బదులుగా సికింద్రాబాద్‌ సిఖ్‌ విలేజీలోని ఇంపీరియల్‌ గార్డెన్‌లో జరిగే మేధావుల సదస్సులో అమిత్‌ షా పాల్గొంటారు. 🌟 ఆ సమావేశం తర్వాత బేగంపేటలోని కాకతీయ హోటల్‌లో బీజేపీ ముఖ్యనేతలతో అమిత్ షా సమావేశం అవుతారు. 🏨 రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చిస్తారు. 🗣️ రాత్రి ఐటీసీ కాకతీవచ్చిన నేపథ్యంలో ఎన్నికల వ్యూహాలపై పార్టీ శ్రేణులకు అమిత్ షా దిశానిర్ధేశం చేస్తారు. 📊 ఇక రాత్రి ఢిల్లీకి తిరుగు పయనం అవుతారు. ✈️యలో బీజేపీ క్యాడర్‌తో సమావేశం అవుతారు. 🌙 తెలంగాణ ఎన్నికలకు నోటిఫికేషన్


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page