top of page
Suresh D

క్యాన్సిల్ టికెట్లతో వందల కోట్ల ఆదాయం✨

వెయిటింగ్ లిస్ట్లో ఉండి క్యాన్సిల్ అయిన టికెట్ల ద్వారా భారత రైల్వేకు వందల కోట్లలో ఆదాయం వస్తోంది. 2021 నుంచి జనవరి 2024 వరకు ఈ క్యాన్సిల్ అయిన టికెట్ల ద్వారా రైల్వే శాఖకు ఏకంగా రూ.1229.85 కోట్ల ఆదాయం సమకూరిందట. ఈ సమయంలో 128 మిలియన్ల కంటే ఎక్కువ వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్లు రద్దయ్యాయి. ఈ విషయం సమాచార హక్కు చట్టం ద్వారా వెల్లడైంది. పండుగల సమయంలోనే రైల్వే ఖజానాకు రూ.కోట్లలో ఆదాయం వచ్చింది.

bottom of page