top of page
MediaFx

హిమాచల్‌లో హద్దులు దాటిన ప్రచారం..

హిమాచల్ప్రదేశ్ లోక్సభ ఎన్ని కల ప్రచారం జోరుగా సాగుతున్న ది. నాలుగు లోక్సభ స్థానాలకు జూన్ 1న పోలిం గ్ జరగనుంది. బీజేపీ, కాం గ్రెస్ అభ్య ర్థులు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నా రు. క్యాం పెయిన్లో భాగం గా నాయకులు చేస్తున్న వ్య క్తిగత విమర్శలు హద్దులు దాటిపోతున్నా యి. కాలే నాగ్, బిగ్డా షెహజాదా, హుస్న్ పరి అం టూ ఒకరిని ఒకరు తిట్టుకుం టున్న రు. అభ్య ర్థుల వ్య వహారశైలి, మనస్తత్వం , బ్యా క్ గ్రౌం డ్ను దృ ష్టిలో పెట్టుకుని ఒకరిపై ఒకరు వ్య క్తిగత విమర్శలకు పాల్ప డుతున్న రు. పర్స నల్ లైఫ్ను రాజకీయాల్లోకి లాగుతున్న రు. రాజకీయాలు రోజురోజుకూ దిగజారిపోతున్నా యం టూ బీజేపీ సీనియర్ నేత, మాజీ సీఎం దేశం May 17, 2024 శాం తా కుమార్ ఆవేదన వ్య క్తం చేశారు. హిమాచల్ సీఎం సుఖ్విం దర్ సిం గ్ సుఖు చేస్తున్న కామెం ట్లపైనా అసహనం వ్య క్తం చేశారు. కాం గ్రెస్ రెబల్ ఎమ్మె ల్యే లపై సీఎం కామెం ట్లు నేతలు చేస్తున్న కామెం ట్లు రాష్ట్ర సం స్కృ తికి విరుద్ధమన్న సీఎం సుఖు.. రాజ్య సభ ఎన్ని కల్లో క్రాస్కు ఓటిం గ్కు పాల్ప డిన కాం గ్రెస్ రెబల్ ఎమ్మె ల్యే లపై మాత్రం వ్య క్తిగత విమర్శలు చేస్తున్న రు. తమ ప్రభుత్వాన్ని పడగొట్టేం దుకు ప్రయత్నిం చిన కాం గ్రెస్ తిరుగుబాటు ఎమ్మె ల్యే లను కాలే నాగ్ (నల్ల తాచు), బికావు (అమ్ముడుపోయినవాడు) అం టూ కామెం ట్లు చేస్తున్నా రు. ‘బికావు వర్సెస్ టికావు’ (అమ్ముడు పోయిన వాళ్లకు, స్థిరం గా ఉన్న వాళ్లకు) మధ్య ఎన్ని కలు జరుగుతున్నా యం టూ విమర్శలు ఎక్కు పెడ్తున్న రు. ‘‘భుట్టో కో ఖూటో”(భుట్టోను కొట్టం డి) అం టూ కాం గ్రెస్ రెబల్ ఎమ్మె ల్యే దేవేందర్ కుమార్ భుట్టోను ఉద్దేశిస్తూ కుల్తేర్లో నిర్వ హించిన క్యాం పెయిన్ ర్యా లీలో సీఎం విమర్శిం చారు. ‘మం డిలో రేటెం త?’ అం టూ పోస్టులు.. మం డి లోక్సభ సెగ్మెం ట్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న కం గనా రనౌత్పై కాం గ్రెస్ నాయకురాలు సుప్రియ సోషల్ మీడియాలో చేసిన కామెం ట్లు వైరల్ అవుతున్నా యి. కం గనా ఫొటో షేర్ చేసి దానికిం ద ‘‘మం డిలో రేటు ఎం త నడుస్తున్న ది’’ అం టూ క్యా ప్ష న్ పెట్టారు. దీనిపై తీవ్ర దుమారం చెలరేగింది. మం డి నుంచి కాం గ్రెస్ తరఫున బరిలో ఉన్న విక్రమాదిత్య పై కం గనా చేసిన కామెం ట్లు కూడా వైరల్ అయ్యా యి. రాహుల్ ‘పెద్ద ముద్దపప్పు ’.. విక్రమాదిత్య ‘చిన్న ముద్దపప్పు ’ అం టూ విమర్శిం చింది. గాం ధీ ఫ్యామిలీని చెద పురుగులతో పోల్చి న కం గనా మాజీ ప్రధాని నెహ్రూ, అతని తం డ్రి మోతీలాల్ నెహ్రూ, ఇం దిరా గాం ధీ, సోనియాగాం ధీ ఫ్యామిలీ లక్ష్యం గా కం గనా రనౌత్ విమర్శలు గుప్పిం చారు. గాం ధీ ఫ్యామిలీ అం తా బ్రిటీష్ వాళ్లు వదిలివెళ్లిన రోగాలు, చెద పురుగులు అం టూ కామెం ట్లు చేసిం ది. 2014 దాకా దేశాన్ని తినేశారని విమర్శిం చారు. విక్రమాదిత్య ను ఉద్దేశిస్తూ.. చెడిపోయినయువరాజు అం టూ కం గనా కామెం ట్లు చేశారు. కం గనా ఓ ‘పరి’ అం టూ మం డి సిట్టిం గ్ ఎం పీగా ఉన్న విక్రమాదిత్య తల్లి ప్రతిభా సిం గ్ విమర్శిం చారు. ఓ కూతురుకు తల్లి అయిఉం డీ ఇలాగేనా మాట్లాడేది అం టూ ప్రతిభా సిం గ్కు కం గనా తల్లి ఆషా రనౌత్ గట్టి కౌం టర్ ఇచ్చిం ది.

bottom of page