top of page

🌟🎉 మెగాస్టార్ చిరంజీవికి గవర్నర్ అభినందనలు! 🎉🌟

🏆 మెగాస్టార్ చిరంజీవికి ఇటీవలే కేంద్ర ప్రభుత్వం గౌరవ పురస్కారమైన పద్మవిభూషణ్ ను ప్రకటించిన విషయం తెలిసిందే. 🎖️

🌟 గతంలో పద్మ భూషణ్ పురస్కారం అందుకున్న చిరు ఇప్పుడు పద్మ విభూషణ్ కు ఎంపికయ్యారు. చాలా మంది సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు ఆయనను కలిసి అభినందించారు. 🌐👥

👏 తాజాగా రాష్ట్ర గవర్నర్ తమిళ్ సై ను సతీసమేతంగా కలిశారు చిరంజీవి. పద్మవిభూషణ్ ను ఎంపికైన సందర్భగా మెగాస్టార్ ను అభినందించారు గవర్నర్. 🎉👍

🤝 అనంతరం గవర్నర్ తో చిరంజీవి భేటీ అయ్యారు. సినీ ఇండస్ట్రీకి చిరంజీవి చేసిన సేవలకు గాను పద్మవిభూషణ్ ను ప్రకటించింది కేంద్రప్రభుత్వం. 🙏

📽️ ప్రస్తుతం చిరంజీవి వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర అనే సినిమా చేస్తున్నారు చిరు. ఈ మూవీ షూటింగ్ ఇటీవలే మొదలైంది. 🎬🎥


Comments


bottom of page