top of page

హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ కన్నుమూత.. 👴🕊️

ప్రముఖ వ్యవసాయశాఖ శాస్త్రవేత్త, హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ కన్నుమూశారు. 🌾📚మంకొంబు సాంబశివన్ స్వామినాథన్ (98) ఇవాళ చెన్నైలోని తన నివాసం ఉదయం 11.20 గంటలకు తుదిశ్వాస విడిచారు. 💔🏡 ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. 🌹👨‍👩‍👦‍👦🪦


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page