top of page
Shiva YT

రూ.259 జియో రీఛార్జ్ ఫ్రీ అని ఫేక్ ప్రచారం

ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి జూలై 12న జరుగనుంది. ఈ నేపథ్యంలో జియో నుంచి రూ.259 రీఛార్జ్ పూర్తిగా ఉచితంగా ఇస్తున్నారని, ఇది 30 రోజుల వ్యాలిడిటీ ఉంటుందని ఓ వార్త వైరల్ అవుతోంది. దీని గడువు మరో 3 రోజుల్లో ముగుస్తుందని, లింక్‌పై క్లిక్ చేసి బెనెఫిట్స్ పొందండని సైబర్ కేటుగాళ్లు మెసేజ్‌లు పంపుతున్నారు. అయితే ఇది ఫేక్ న్యూస్ అని పోలీసులు తేల్చారు. అలాంటి లింక్స్‌పై క్లిక్ చేయొద్దని హెచ్చరిస్తున్నారు. 🚨⚠️



bottom of page