top of page
Suresh D

ఇది భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణం🤯🤯

ఎలక్టోరల్ బాండ్ల డేటాను ఎన్నికల సంఘం గురువారం బహిర్గతం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్‌బీఐ సమర్పించిన వివరాలను ఈసీ తన వెబ్‌సైట్‌లో పెట్టింది.ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీజేపీకి 11,562 కోట్ల రూపాయలు వచ్చాయి.



bottom of page