top of page
Suresh D

ఎన్నికల వేళ గూగుల్‌ కీలక నిర్ణయం..🗳️

ఎన్నికలు సమీపిస్తున్న వేళ గూగుల్‌ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఎన్నికల సంఘంతో గూగుల్‌ ఒప్పందం చేసుకుంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తప్పుడు సమాచారాన్ని అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంది. సాంకేతిక విప్లవంతో వచ్చిన ఏఐ టెక్నాలజీ దుర్వినియోగమవుతోన్న విషయం తెలిసిందే. ఏఐ టెక్నాలజీతో మార్ఫింగ్‌ ఫొటోలు, వీడియోలను వైరల్‌ చేస్తున్నారు. డీప్‌ ఫేక్‌ వంటి వీడియోలకు చెక్‌ పెట్టేందుకే గూగుల్‌ ఈ నిర్ణయం తీసుకుంది.



bottom of page