ఆసియాకప్ సూపర్ ఫోర్ స్టేజ్లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో ఇండియా 41 రన్స్ తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. 🏆🇮🇳
దీంతో ఈ ఆదివారం జరిగే ఫైనల్కు భారత జట్టు అర్హత సాధించింది. 🥇🇮🇳 అయితే మంగళవారం రాత్రి మ్యాచ్ ముగిసిన తర్వాత రెండు దేశాలకు చెందిన క్రికెట్ అభిమానులు కొట్టుకున్నారు.
ప్రేమదాస్ స్టేడియంలోని ప్రేక్షకుల గ్యాలరీలో ఉన్న కొందరు ఫ్యాన్స్ ఒకరిపై ఒకరు చేయిసుకున్నారు. 👏🏟️ శ్రీలంక క్రికెట్ జట్టు జెర్సీలో ఉన్న ఓ వ్యక్తి.. 🙌📸 మరో బృందంపై అటాక్ చేశాడు. 🔥🎥 ఆ సమయంలో కొందరు ఆ ఇద్దర్నీ నిలువరించే ప్రయత్నం చేశారు. 🤝🤳 ఆ ఘటనకు చెందిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది. 📹🌐 టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇండియా.. 213 పరుగులకు ఆలౌటైంది. 🥳🏏 ఛేజింగ్కు దిగిన శ్రీలంక. 42 ఓవర్లలో కేవలం 172 రన్స్ చేసి ఆలౌటైంది. 🎉🇱🇰 సూపర్ 4 స్టేజ్ లో ఇండియాకు వరుసగా ఇది రెండో విక్టరీ. 🥇🏆 ఫస్ట్ మ్యాచ్లో పాక్పై 228 రన్స్ తేడాతో నెగ్గిన విషయం తెలిసిందే. 🇵🇰🏏 గ్రూప్ ఫోర్ స్టేజ్లో నాలుగు పాయింట్లతో ఇండియా అగ్రస్థానంలో ఉంది. 📊🥇 పాక్, లంక జట్లు రెండేసి పాయింట్లు సాధించాయి. 🇵🇰🇱🇰🏏 పాక్, లంక్ మ్యాచ్లో ఎవరు గెలిస్తే, ఆ జట్టు ఫైనల్లో ఇండియాతో ఆడుతుంది. 🏟️🏏🏆🥳
Comments