top of page

🏏🇮🇳 నేడే నేపాల్‌తో భారత్ కీలక పోరు.. మ్యాచ్‌కి వర్షం ముప్పు.. 🏆

🇮🇳 భారత జట్టులో కీలక మార్పు చోటు చేసుకుంది. 🏏 టీమిండియా యార్కర్ కింగ్ జస్ప్రీత్ బూమ్రా వ్యక్తిగత కారణాలతో శ్రీలంక నుంచి స్వదేశానికి వచ్చేశాడు. 🌟

దీంతో అతని స్థానంలో స్టార్ ప్లేయర్ మహ్మద్ షమి జట్టులోకి తిరిగి వచ్చాడు. 🏟️ ఈ మార్పు మినహా పాకిస్తాన్‌తో తలపడిన జట్టుతోనే నేపాల్‌పై కూడా ఆడాలని కెప్టెన్ రోహిత్ శర్మ భావిస్తున్నాడు. 🏏🇳🇵

భారత్, నేపాల్ మధ్య జరిగే నేటి మ్యాచ్‌కి కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. 🤞 ఈ మ్యాచ్ విజయం రోహిత్ సేనకు కీలకం కాగా, ఒకవేళ మ్యాచ్ రద్దయితే భారత్, నేపాల్‌కి చెరో పాయింట్ లభిస్తుంది. 🏆 పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్ రద్దవడం ద్వారా 1 పాయింట్ పొందిన భారత్.. మొత్తం 2 పాయింట్లతో నేరుగా సూపర్ 4 రౌండ్‌కి చేరుతుంది. 🙌 అదే జరిగితే సూపర్ 4 దశలో భారత్, పాక్ మ్యాచ్ కొలొంబో వేదికగా మరో సారి జరుగుతుంది. 🏏🇮🇳

Comments


bottom of page