top of page

🏏 తొలి టెస్టులో చరిత్ర సృష్టించనున్న విరాట్ కోహ్లీ..🌟

భారత్-ఇంగ్లండ్ మధ్య 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో మొదటి మ్యాచ్ జనవరి 25 నుంచి హైదరాబాద్‌లో జరగనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా దిగ్గజ బ్యాట్స్‌మెన్‌ విరాట్‌ కోహ్లి తన పేరిట ఓ పెద్ద రికార్డు సృష్టించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు భారత్‌ నుంచి కేవలం ముగ్గురు బ్యాట్స్‌మెన్ మాత్రమే ఈ గొప్ప రికార్డును నమోదు చేయగలిగారు. 🏆 ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో విరాట్ కోహ్లి 152 పరుగులు చేస్తే, టెస్టు క్రికెట్‌లో 9,000 పరుగులు పూర్తి చేసిన నాలుగో భారత బ్యాట్స్‌మెన్‌గా రికార్డులకెక్కాడు. 🌐 ప్రస్తుతం ఆడుతున్న బ్యాట్స్‌మెన్‌లలో జో రూట్, స్టీవ్ స్మిత్ మాత్రమే 9,000 కంటే ఎక్కువ టెస్టు పరుగులు చేయగలిగారు. 🌟✨


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page