top of page

🏏 టీమిండియా నూతన సారథిగా ఆ యంగ్ ప్లేయర్.. 🌟

🗓️ నవంబర్ 23 నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది. ఇక మ్యాచ్‌ల గురించి చెప్పాలంటే, ఈ ఐదు మ్యాచ్‌లు విశాఖపట్నం, తిరువనంతపురం, గౌహతి, నాగ్‌పూర్, బెంగళూరులో జరుగుతాయి.

రెండో మ్యాచ్ నవంబర్ 26న, మూడో మ్యాచ్ నవంబర్ 28న, నాలుగో మ్యాచ్ డిసెంబర్ 1న, ఐదో, చివరి మ్యాచ్ డిసెంబర్ 3న హైదరాబాద్‌లో కాకుండా బెంగళూరులో జరగనుంది. 🏟️ 👨‍✈️ కెప్టెన్సీ పోటీదారుల్లో రితురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్ – నివేదిక 🇮🇳 టీమిండియా కీలక ఆటగాళ్లందరూ ప్రస్తుతం ప్రపంచ కప్ ఆడుతూ బిజీగా ఉన్నారు. బహుశా ఈ కారణంగా వారంతా ఆస్ట్రేలియాతో T20 సిరీస్‌లో పాల్గొనకపోవచ్చు. యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వవచ్చు. PTI వార్తల ప్రకారం, ఆస్ట్రేలియాతో జరిగే T20 సిరీస్‌కు భారత జట్టుకు సూర్యకుమార్ యాదవ్, రుతురాజ్ గైక్వాడ్‌లను కెప్టెన్‌గా నియమించవచ్చిన తెలుస్తోంది. 🏆 🌍 ఆసియా క్రీడల్లో భారత జట్టుకు రితురాజ్ గైక్వాడ్ సారథ్యం వహించిన సంగతి తెలిసిందే. అతని కెప్టెన్సీలో భారత జట్టు బంగారు పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించింది. ఙలాంటి పరిస్థితుల్లో గైక్వాడ్‌కు కూడా అనుభవం వచ్చింది. 🌐


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page