top of page

🌐 అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీల అమలు.. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు🎙️

🌟 తెలంగాణ రాష్ట్రానికి గత పదేళ్లలో కేసీఆర్‌ చేసిందేమీ లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ప్రచారంలో భాగంగా దోమకొండలో రోడ్ షో నిర్వహించారు.

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి అన్నివర్గాల మద్దతు ఉందన్నారు. 🤝 అధికారంలోకి వచ్చేది తమ పార్టీనే అని ధీమా వ్యక్తంచేశారు.

📜 కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలను అమలుచేసి తీరుతామని హామీ ఇచ్చారు. 🤞 వచ్చే ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగానే ప్రయాణం చేయొచ్చని అన్నారు. 🚌


Comentarios


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page