top of page

వాలంటీర్లకు రూ.10వేలు వచ్చేది అప్పుడే


AP: వాలంటీర్లకు వందనం కార్యక్రమం వాయిదా పడింది. ఈ నెల 14న తూ.గో జిల్లా కొవ్వూరులో జరగాల్సిన కార్యక్రమాన్ని వచ్చే నెలలో నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ కార్యక్రమం ద్వారా నియోజకవర్గంలో ఐదుగురు వాలంటీర్లకు సేవా వజ్ర అవార్డులు ప్రదానం చేసి <30వేలు, మండల, మున్సిపాలిటీలో మరో ఐదుగురికి సేవా రత్న అవార్డు, కౌ20వేలు, మిగతా 2.28 లక్షల వాలంటీర్లకు సేవా మిత్ర అవార్డు, శౌ10వేలు చొప్పున అందిస్తారు.

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page