top of page

హుజురాబాద్ సభలో సీఎం కీలక కామెంట్స్...🎙️

ఎన్నికల ప్రచారంలో డోస్ పెంచారు గులాబిబాస్. సామెతలు.. సెటైర్లతోనే కాకుండా కాస్త డోస్‌ పెంచి సెంటిమెంట్‌ను జోడిస్తున్నారు.

జాతీయ పార్టీల తీరును పూర్తిగా ఎండగడుతున్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్ మోసం చేసిందని.. 58ఏళ్లు హరిగోస పడ్డామని ఆరోపిస్తున్నారు కేసీఆర్. తెలంగాణ బిడ్డల చావుకు కాంగ్రెస్‌కే కారణమంటూ మండిపడుతున్నారు. బీఆర్ఎస్ అన్ని వర్గాలను అక్కున చేర్చుకుంటుందని.. సెక్యులరిజం పార్టీ అని చెబుతున్నారు. తాజాగా హుజురాబాద్ సభలో సీఎం కీలక కామెంట్స్ చేశారు. 🗣️🌐


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page