top of page
MediaFx

చైనా దిగుమతులే దిక్కు ..2023-24 లో 101.7 బిలియన్ డాలర్లకు ఇం పోర్ట్స్‌🇮🇳🇨🇳


ఇం డియాకు అతిపెద్ద వ్యా పార భాగస్వామిగా చైనా కొనసాగుతోం ది. 2023–24 ఆర్థిక సం వత్స రం లో ఈ దేశం తో 118.4 బిలియన్ డాలర్ల (రూ.9.82 లక్షల కోట్ల) విలువైన వ్యా పారం జరిగింది.యూఎస్‌తో కం టే కొద్దిగా ఎక్కు వగా ఇది ఉం ది. ఇం డియా,యూఎస్‌ల మధ్య కిం దటి ఆర్థిక సం వత్స రం లో 118.3 బిలియన్ డాలర్ల (రూ.9.81 లక్షల కోట్ల) విలువైన వ్యా పారం జరిగింది. 2022–23, 2021–22 బిజినెస్ May 13, 2024 2 లో ఇం డియాకుయూఎస్ అతిపెద్ద వ్యా పార భాగస్వామిగా నిలిచింది. చైనాపై ఆధారపడడాన్ని తగ్గిం చుకోవాలని చూస్తున్నా , ఈ దేశం తో జరుగుతున్న వ్యా పారం పెరుగుతూనే ఉం డడాన్ని గమనిం చాలి. చైనా నుంచి దిగుమతులు 2023–24 లో 3.24 శాతం పెరిగి (ఇయర్ ఆన్ ఇయర్) 101.7 బిలియన్ డాలర్ల (రూ.8.44 లక్షల కోట్ల) కు చేరుకున్నా యి. ఈ దేశానికి ఇం డియానుంచి జరిగిన ఎగుమతులు 16.67 బిలియన్ డాలర్ల (రూ.1.38 లక్షల కోట్ల) దగ్గర ఉన్నా యి. అం తకు ముం దు ఆర్థిక సం వత్స రం తో పోలిస్తే ఇవి 8.7 శాతం పెరిగాయి. చైనాకు ఇం డియానుంచి ఐరన్ ఓర్‌, కాటన్యార్న్‌ , ఫ్యాబ్రిక్స్‌ , హ్యాం డ్‌లూమ్‌, మసాలాలు, పం డ్లు, కూరగాయలు, ప్లాస్టిక్‌ వం టి ప్రొడక్ట్‌ల ఎగుమతులు పెరిగాయి. మరోవైపుయూఎస్‌కు ఇం డియానుంచి జరిగిన ఎగుమతులు 2023–24 లో 1.32 శాతం (ఇయర్ ఆన్‌ ఇయర్‌) తగ్గి 77.5 బిలియన్ డాలర్లుగా రికార్డయ్యా యి. అం తకు ముం దు ఆర్థిక సం వత్స రం లో ఈ నెం బర్‌ 78.54 బిలియన్ డాలర్లుగా ఉం ది. యూఎస్ నుంచి దిగుమతులు 20 శాతం తగ్గి 40.8 బిలియన్ డాలర్లకు పడ్డాయి. చైనాతో పెరుగుతున్న ట్రేడ్ డెఫిసిట్‌ టాప్ 15 ట్రేడిం గ్ పార్టనర్లతో ఇం డియావ్యా పార సం బం ధాల్లో చాలా మార్పొ చ్చిం దని, 2019–20 నుంచి 2023– 2024 మధ్య ఎగుమతులు, దిగుమతుల్లో మార్పొ చ్చిం దని, అలానే ట్రేడ్‌ డెఫిసిట్‌(దిగుమతులు, ఎగుమతుల మధ్య తేడా), మిగులులో కూడా తేడా కనిపిస్తోం దని గ్లోబల్‌ ట్రేడ్ రీసెర్చ్‌ ఇనీషియేటివ్‌ (జీటీఆర్‌ఐ) పేర్కొం ది. చైనాకు ఇం డియానుంచి 2 జరిగే ఎగుమతులు గత ఐదేళ్లలో 0.6 శాతం తగ్గి 16.75 బిలియన్ డాలర్ల నుంచి 16.67 బిలియన్ డాలర్లకు పడ్డాయని వెల్లడిం చింది. మరోవైపు ఈ డ్రాగన్ కం ట్రీ నుంచి చేసుకుం టున్న దిగుమతులు 44.7 శాతం పెరిగి 70.32 బిలియన్ డాలర్ల నుంచి 101.75 బిలియన్ డాలర్లకు పెరిగాయని పేర్కొం ది. ‘దిగుమతులు భారీగా పెరగడం తో చైనాతో ఇం డియాట్రేడ్‌ డెఫిసిట్ ఎక్కు వవుతోం ది. 2019–20 లో 53.57 బిలియన్ డాలర్లు ఉం టే, 2023–24 లో 85.09 బిలియన్ డాలర్ల (రూ.7.06 లక్షల కోట్ల) కు పెరిగింది. దిగుమతులు పెరుగుతున్నా , ఎగుమతుల్లో గ్రోత్ లేకపోవడం ఆం దోళనకరం ’ అని జీటీఆర్‌ఐ ఫౌం డర్‌ అజయ్‌ శ్రీవాత్స వ అన్నా రు. యూఎస్‌కు చేస్తున్న ఎగుమతులు గత ఐదేళ్లలో 47.9 శాతం పెరిగి 52.41 బిలియన్ డాలర్ల నుంచి 77.52 బిలియన్ డాలర్లకు చేరుకున్నా యని వెల్లడిం చారు. ఇదే టైమ్‌లో యూఎస్ నుంచి దిగుమతులు 14.7 శాతం పెరిగి 35.55 బిలియన్ డాలర్ల నుంచి 40.78 బిలియన్ డాలర్లకు చేరుకున్నా యి. దీం తోయూఎస్‌తో జరుపుతున్న ట్రేడ్‌లో ఇం డియా మిగులు సాధిం చింది. ఈ మిగులు గత ఐదేళ్లలో 16.88 బిలియన్ డాలర్ల నుంచి 36.74 బిలియన్ డాలర్ల (రూ.3.05 లక్షల కోట్ల) కు పెరిగింది. కామర్స్ మినిస్ట్రీ డేటా ప్రకారం , ఇం డియాకు చైనా 2013 నుంచి 2018 వరకు, మళ్లీ2020–21 లో అతిపెద్ద ట్రేడిం గ్‌ పార్టనర్‌గా నిలిచింది. 2023–24 లో 83.6 బిలియన్ డాలర్ల వ్యా పారంతో యూఏఈమూడో అతిపెద్ద ట్రేడిం గ్‌ పార్టనర్‌గా ఉం ది. ఆ తర్వా త స్థానాల్లో రష్యా, సౌది, సిం గపూర్‌ దేశాలు ఉన్నా యి.

bottom of page