top of page

టీటీడీకి రూ.38లక్షలు విరాళంగా ఇచ్చిన నారా దేవాన్షా✨

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మనవడు నారా దేవాన్షి తిరుమల ఆలయానికి రూ.38 లక్షలు విరాళంగా ఇచ్చారు. కుమారుడి 10వ బర్త్ డే సందర్భంగా వీఐపీ విరామ సమయంలో శ్రీవారిని నారా లోకేశ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈక్రమంలో తిరుమలలోని అన్నప్రసాదం ట్రస్టుకు విరాళాన్ని ఇచ్చారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించారు.


bottom of page