top of page

🎉🗳️ సెమీఫైనల్‌లో బీజేపీ గెలిచింది.. 🎊✌️

🏛️అధికార పార్టీకి బలమైన మెజారిటీ ఉన్న లోక్‌సభలో అవిశ్వాస తీర్మానాన్ని ఓడించడం ఖాయమైనందున, 2024 ఎన్నికలకు ముందు చివరి బంతికి పార్టీ ఎంపీలు “సిక్సర్లు” కొట్టాలటూ ప్రధాని మోడీ సూచించారు. 👏🏛️

🇮🇳 స్వాతంత్ర్య అమృత్ మహోత్సవ్ కార్యక్రమం పూర్తికాగానే ప్రతి గ్రామం నుంచి అమృత కలశ యాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు మోదీ. 2047 నాటికి భారత దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే ప్రణాళిక ఇందులో ఉందన్నారు. 🇮🇳🌾 బీజేపీ కార్యకర్తలు ప్రతి ఇంటిని సందర్శించి, ఆ ఇంటి పెద్దకు ఈ ప్రణాళికను ఇవ్వాలని సూచించారు. 🏠👥

🌾🏛️ ప్రతి గ్రామంలో 75 మొక్కలు నాటాలని బీజేపీ కార్యకర్తలకు మోదీ పిలుపునిచ్చారు. 💪🌾 తర్వాత ఈ కార్యక్రమం తహసిల్, జిల్లా, రాష్ట్ర స్థాయిని దాటుకుని ఢిల్లీకి చేరుకుంటుందన్నారు మోదీ. 🚌✈️

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page