top of page

ఆ ఇద్దరు దేశవాళీ క్రికెట్ లో ఆడరా ? 🏏

దేశవాళీ క్రికెట్‌లో ఆడటం మంచిది. అది ఆటగాళ్ల ఆటను మెరుగుపరుస్తోంది. ఎంత పెద్ద స్టార్ ఆటగాడు అయినా.. ఖాళీ దొరికితే దేశవాళీ క్రికెట్ ఆడాలి.

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అయినా దేశవాళీ క్రికెట్‌కు ప్రాధాన్యత ఇవ్వాలి. మా తరంలో బిషన్ సింగ్ బేడీ, మదన్ లాల్, సురేందర్ అమర్‌నాథ్, మోహిందర్ అమర్‌నాథ్, చేతన్ చాహన్, సునీల్ గవాస్కర్, సందీప్ పాటిల్ వంటి ఆటగాళ్లు యువకులతో కలిసి దేశవాళీ క్రికెట్ ఆడేవారు. 'అని కీర్తి ఆజాద్ చెప్పుకొచ్చాడు.🏏


bottom of page