top of page

రాహుల్‌ గాంధీపై బండి సంజయ్ విమర్శలు 💬

తెలంగాణ పట్ల ప్రధాని మోడీ అవమానకరంగా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. 😠 దీనిపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ స్పందిచారు. 🗣️ బండి సంజయ్ మాట్లాడుతూ.. ‘మీ ముత్తాత హయాం నుంచి ఇప్పటిదాకా కాంగ్రెస్సే తెలంగాణను మోసం చేస్తుంది. 1,400 మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీనే. ఇప్పుడు ప్రధాని మోడీని విమర్శించడం తగదు.’ 🤷‍♂️ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 💢🇮🇳


コメント


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page