top of page
Shiva YT

🚄 సికింద్రాబాద్‌-విశాఖ మధ్య మరో వందేభారత్‌! 🚆

🌐 తెలుగు రాష్ట్రాల్లో ముఖ్య నగరాలను కలుపుతూ మరో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ త్వరలో పట్టాలు ఎక్కనుంది. సికింద్రాబాద్‌-విశాఖపట్నం మధ్య రెండో వందేభారత్‌ రైలును నడిపేందుకు రైల్వేబోర్డు ఆమోదం తెలిపింది. ఈ రైలు ప్రారంభ తేదీ వివరాలతో త్వరలోనే ద.మ.రైల్వే అధికారిక ప్రకటన విడుదల చేయనుంది. ఈ రైలు గురువారం మినహా వారంలో ఆరు రోజులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటనున్నట్లు సమాచారం. 📆🚆


bottom of page