ఆదిత్య ఎల్1 భూమికి దాదాపు 50 వేల కిలోమీటర్లకు పైగా దూరంలో సూప్ర థర్మల్, ఎనర్జిటిక్ అయాన్స్, ఎలక్ట్రాన్స్కు సంబంధించిన డేటాను నమోదు చేస్తున్నటు తెలిపింది.
అయితే ఇది భూమి చుట్టూ ఉన్న పార్టికల్స్ ప్రవర్తనను విశ్లేషించడానికి ఉపయోగపడుతుందని తెలిపింది.
🔍 ఆదిత్య ఎల్1లోని స్టెప్స్ గుర్తించింది. ఈ విషయాన్ని ఇస్రో ట్విటర్ వేదికగా పంచుకుంది. ఆదిత్య ఎల్1 ఇవాళ కీలక దశకు చేరుకొని.. భూప్రదక్షిణ దశను ఎండ్ చేయనుంది. ఇవాళ తెల్లవారుజామున రెండు గంటల సమయంలో సూర్యుడి దిశగా ప్రయాణం ప్రారంభించింది. ఈ క్రమంలో ఇది సన్-ఎర్త్ లగ్రాంజ్ 1కు చేరుకుంటుంది. ఇది భూమికి సుమారు 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉండగా.. ఈ పాయింట్లో సూర్యుడు, భూమి గురత్వాకర్షణ శక్తులను ఉపయోగించుకొని ఏదైనా స్థిరంగా ఉండవచ్చని చెప్తున్నారు సెంటిస్టులు. 🔬
Comments