top of page

పేదల ఆకలి తీర్చేందుకు మళ్లీ తెరుచుకోనున్న అన్న క్యాంటీన్లు


చంద్రబాబు నాయుడు సర్కార్, పేదలు, రోజువారీ కూలీల ఆకలి తీర్చేందుకు, అన్నా క్యాంటీన్లను మళ్లీ తెరవనుంది. 2014-19 మధ్యలో టీడీపీ ప్రభుత్వం రూ. 5కే భోజనం అందించిన ఈ క్యాంటీన్లు, వైసీపీ ప్రభుత్వం వచ్చాక మూసివేశారు. ప్రస్తుతం తిరిగి తెరుచుకోనున్న ఈ క్యాంటీన్లు, పేదలకు మళ్లీ తక్కువ ధరకే భోజనం అందించనున్నాయి. ఈ క్యాంటీన్లు మూడు వారాల్లోనే పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి.


Related Posts

See All

కర్ణాటకలో పెట్రోల్‌, డీజిల్ ధరలు పెంపు.. తెలుగు రాష్ట్రాల్లో ఆందోళన 🚗💸

గత కొద్దికాలంగా దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే, కర్ణాటక ప్రభుత్వం ఇటీవల ఇంధన ధరల విషయంలో కీలక నిర్ణయం తీసుకు

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page