top of page
MediaFx

రూ.12 లక్షల కోట్ల అవినీతిపై అమిత్ షా ఫైర్

ఉత్తరప్రదేశ్‌లోని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), కాంగ్రెస్ పార్టీలపై బీజేపీ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. ‘అయోధ్యలో రామ మందిరం నిర్మించడం సమాజ్‌వాదీ, కాంగ్రెస్ పార్టీలకు ఇష్టం లేదు. ప్రజల సెంటిమెంటును ప్రధాని మోదీ గౌరవించి ఆలయాన్ని నిర్మించారు. ఇండియా కూటమిలోని నేతలంతా కుంభకోణాల్లో ఇరుక్కున్నారు. వారి కుంభకోణాల విలువ రూ.12 లక్షల కోట్లు’ అని ట్వీట్ చేశారు.


bottom of page