top of page

🚀 బీజేపీలో జనసేనతో పొత్తు చిచ్చు – వాట్ నెక్స్ట్🤝

🗳️ జనసేన పొత్తు అంశం బీజేపీలో కలకలం రేపుతోంది. 👥 పొత్తులో భాగంగా తమ స్థానాలు జనసేనకు ఇచ్చే ప్రసక్తేలేదని బీజేపీ అభ్యర్థులు చెబుతున్నారు. 🔗

కూకట్‌పల్లి సీటు జనసేనకు కేటాయించవద్దని బీజేపీ కార్యకర్తలు ఆందోళన దిగారు. 📣 రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో కూకట్‌పల్లి కార్యకర్తల నిరసన వ్యక్తం చేశారు. 📢 కూకట్ పల్లి, శేరిలింగంపల్లి కార్యకర్తలు భీష్మించారు. 🤬

🌍 జనసేన తెలంగాణలో 32 స్థానాలకు పోటీ చేయాలని తొలుత నిర్ణయించింది. 🗳️ దీంతో బీజేపీ రాష్ట్ర నేతలు కిషన్‌రెడ్డి, లక్ష్మణ్ మద్దతు కోసం నేరుగా జనసేనాని పవన్ తో చర్చలు చేసారు. 🤝 బీజేపీ అధినాయకత్వంతో చర్చల తరువాత నిర్ణయం తీసుకుందామని పవన్ ప్రతిపాదించారు. 🤔 ఢిల్లీలో పవన్ నేరుగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో సమావేశమయ్యారు. 🔁 ఎన్డీఏలో భాగస్వామిగా ఉండటంతో బీజేపీ – జనసేన కలిసి ఎన్నికల్లో పని చేయాలని అమిత్ షా నిర్దేశించారు. 📜 సీట్ల గురించి కలిసి నిర్ణయానికి రావాలని సూచించారు. 👀 కానీ, ఇప్పటి వరకు ఆ దిశగా ప్రయత్నాలు జరగలేదు. 🛠️

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page