top of page

నాగర్ కర్నూల్ లో జరిగిన మధ్యం దారుణం

ఒక వైపు సమాజం ఎదుగుతూ ఉంటె ఇంకో వైపు మాత్రం దిగజారిపోతూ ఉంది. దీనికి నిదర్శనం నాగర్ కర్నూల్ లో జరిగిన ఈ సంఘటనే .

మద్యం మత్తులో ఒక భర్త భార్యను హత మార్చాడు. వివరాల్లోకి వెళ్తే ఎస్ .ఐ సైదులు కధనం ప్రకారం మల్లయ్య , బాలమ్మ అనే దంపతులు నాగర్ కర్నూల్ గన్యాగుల గ్రామానికి చెందినవారు. మల్లయ్య తరచూ తాగి వచ్చి భార్యను కొడుతూ ఉండేవాడు. ఎప్పటిలాగానే మంగళవారం కూడా తాగి వచ్చి కోపంలో తన భార్య బాలమ్మను నెట్టడంతో ఆమె తలకు దెబ్బ తగిలి అక్కడిక్కడే మరణించింది. ఈ విషయం బుధవారం వెలుగులోకి ఒచ్చింది . బాలమ్మ కుమారుడు మల్లయ్య పై పోలీస్ ఫిర్యాదు చేసాడు .


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page