top of page

🚆💰🙏💒🚉భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించాలనే ఉద్దేశ్యంతో నగరం నుంచి యాదాద్రికి MMTS ట్రైన్లు 🚆💰

🚆💒తెలంగాణ ప్రభుత్వం యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దింది. దీంతో ప్రతి రోజూ వేల మంది భక్తులు లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకొని మెుక్కులు తీర్చుకుంటున్నారు. రాష్ట్ర రాజధానికి కూతవేటు దూరంలో ఉన్న ఈ పుణ్యక్షేత్రానికి నగరం నుంచి రోజు పది వేల మంది భక్తులు వెళ్తారని అంచనా.


Comments


IndiaFx collection for you...

Related Products

bottom of page